1 నుంచి ఇంటర్ పరీక్షలు ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా.. కేంద్రాల్లో సౌకర్యాల కల్పనలో ఇంటర్ బోర్డు అధికారులు నిమగ ్నమయ్యారు. నిమిషం ఆలస్యమైతే పరీక్షా కేంద్రంలోకి అనుమతి నిరాకరించనున్నారు. ూమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 56,655 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 90 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ూదయం 9 గ ంటల నుంచి 12 గ ంటల వరకు పరీక్ష ూంటుంది. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని రకాల వసతులు కల్పించినట్టు అధికారులు తెలిపారు. ఉ దయం 9 గ ంటల నుంచి మధ్యాహ్నం 12 గ ంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. మార్చి 9నఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగ నున్న ద ష్ట్యా ఆ రోజు జరుగాల్సిన పరీక్షను 19వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజు గ ణితం పేపర్-2బీ, జంతుశాస్త్రం-2, చరిత్ర-2 పేపర్లకు పరీక్షను నిర్వహించాల్సి ఉండగా.. వాటిని 19వ తేదీన నిర్వహించనున్నారు. నిమిషం ఆలస్యమైనా ఇంటికే.. నిర్ణీత సమయానికంటే ఒక్క నిమిషం...
share my blog on facebook, twitter.