Skip to main content

మైనారిటీ ఇదేం గతి - not working minority welfare committees

జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖలో అధికారుదే ఇష్టారాజ్యంగా సాగుతోంది. మైనార్టీ సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు మైనార్టీ సంక్షేమ కమిటీను ఏర్పాటు చేసినా.. జిల్లా పునర్విభజన తర్వాత వాటిని పునరుద్ధరించకపోవడంతో అర్హులైన మైనార్టీకు ‘సంక్షేమం’ అందకుండా పోతోంది. పాత కమిటీు కూడా పని చేయకపోవడంతో అధికారుదే పైచేయిగా మారింది. ఫలితంగా సంక్షేమ పథకాన్నీ వారి ఇష్టమున్న వారికే అందుతున్నాయనే విమర్శున్నాయి.

జిల్లాలో మైనార్టీు ఎదుర్కొంటున్న సమస్యపై ఎప్పటి కప్పుడు చర్చించడంతో పాటు మైనార్టీకు ప్రభుత్వపరంగా అందే సంక్షేమ పథకాు అర్హుకు చేరేందుకు జిల్లా మైనార్టీ సంక్షేమ కమిటీ కృషి చేస్తుంది. ఈ కమిటీకి చైౖర్మన్‌గా జిల్లా కలెక్టర్‌, కన్వీనర్‌గా జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి వ్యవహరిస్తారు. జిల్లాలోని వివిధ శాఖకు చెందిన 35 మంది ఉన్నతాధికాయి ఈ కమిటీలో అఫీషియల్‌ సభ్యుగా ఉంటారు. జిల్లాకు చెందిన ఎంఎల్‌ఏు, ఎంపీు నాన్‌ అఫీషియల్‌ సభ్యుగా కొనసాగుతారు. సామాజిక నేపథ్యం కలిగిన మూడు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధు కూడా ఈ కమిటీలో సభ్యుగా ఉంటారు. ఈ కమిటీ ప్రతి మూడు నెలకోసారి సమావేశం కావాల్సి ఉంటుంది. ఈ సమావేశంలో జిల్లాలో మైనార్టీు ఎదుర్కొంటున్న సమస్యు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యు, మైనార్టీకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సంక్షేమ పథకాు, ఈ పథకాకు అర్హును ఎంపిక చేయడం తదితర అంశాపై ఈ సమావేశంలో సభ్యు చర్చించాల్సి ఉంటుంది. 2015, సెప్టెంబర్‌లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మైనార్టీ సంక్షేమ కమిటీని ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కాని, జిల్లా విభజన తర్వాత గాని ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. నామమాత్రంగా సభ్యుకు నియామకపత్రం ఇచ్చి అధికాయి చేతు దుపుకున్నారే తప్ప వారితో ఇప్పటి వరకు మాట్లాడిరది లేదు.
పాటించని ప్రోటోకాల్‌
మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా చేపట్టే ప్రతి కార్యక్రమానికి అధికాయి సభ్యును ఆహ్వానించాలి. కానీ ఇది జరగడం లేదు. తెంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మైనార్టీకు పుసంక్షేమ పథకాను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ సంక్షేమ పథకా పంపిణీ సమయంలో కచ్చితంగా సభ్యుకు ఆహ్వానం ఉండాలి. వారిని స్టేజీ మీదికి ఆహ్వానించి గౌరవించాలి. కానీ ఏ కార్యక్రమానికి కూడా మైనార్టీ సంక్షేమ కమిటీ సభ్యును పిువడం లేదు. ఇటీవ మైనార్టీ గురుకు పాఠశాలు, షాదీ ముబారక్‌ చెక్కు పంపిణీ, రంజాన్‌, క్రిస్మస్‌ పండుగ కార్యక్రమాను ఘనంగా నిర్వహించారు. కానీ ఈ కార్యక్రమాకు సభ్యును పిువలేదు. ముఖ్యంగా సంక్షేమ పథకాకు ఎంపికైన బ్దిదారు జాబితాను కూడా సభ్యుకు అందించాలి. బ్దిదారు ఎంపికలో అక్రమాు జరగకుండా ఉండేందుకు కమిటీకు ఇందులో స్థానం కల్పించారు. కానీ ఈ కమిటీకు బ్దిదారు ఎంపిక విషయమై సమాచారమే లేకపోవడంతో అంతా అధికారుదే ఇష్టారాజ్యంగా మారుతోంది.
కొత్త కమిటీు వేయలేదు : నదీముల్లా, మైనార్టీ సంక్షేమశాఖాధికారి
ూమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కమిటీ వేసినా అది సమావేశమైన సందర్భాు లేవు. అయితే జిల్లా విభజన అయినందున కొత్త కమిటీు వేయాల్సి ూంటుంది. కమిటీ ఎన్నికైన తర్వాత సభ్యుందరికి కార్యక్రమా గురించి సమాచారం ఇస్తాం.

Comments

Popular posts from this blog

మహిళ ఒక చైతన్య దీప్తి..- కవిత - Womens Day poetry

మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...

ద‌ర్జా‌లేని ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం - National Tailors Day

సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నతస్థానం అలంకరించే అమాత్యు లు, అధికారులు, సినీ కళాకారుల వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. కానీ వారి నుంచి దర్జీలు ఆర్జించగలిగేది ప్రశంసలు మాత్రమే. దర్జీలకు వయస్సు మళ్లిన తర్వాత బతుకు బరువు కావడంతోపాటు సానుభూతి మాత్రం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాలెన్ని మారినా ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితాలు దర్జాకు దూరం అవుతున్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్‌ షోరూంల ఏర్పాటుతో టైలర్స్‌ ఆర్థికాభివృద్ధికి దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్‌తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వేలకుపైగా స్త్రీ, పురుషులు, యువత టైలరింగ్‌నే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కార్పొరేట్‌ పోటీ.. ఫ్యాషన్‌పై యువత మోజు.. నేడు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్‌ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్‌ రంగం విస్తరించింది. టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు, షాట్‌లు రకరకాల దుస...

ప్రపంచ వినియోగదారుల దినోత్సవం - World Consumer Rights Day - కల్తీ.. దోపీడీ!

రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు.. కల్తీ అవుతున్న సరుకులు.. తూకంలోనూ మోసాలు.. హైటెక్‌ ట్రిక్కులతో జిమ్మిక్కులు.... ఇలా నిత్యావసరాల విషయంలో వినియోగ దారులు నిత్యం దగా పడుతున్నారు. కండ్లెదుటే జరిగే కనికట్టును కనిపెట్టలేక జేబులు ఖా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సరుకుల ధరలకు అడ్డూ అదుపన్నదే లేకుండాపోయింది. కొనుగోండ్లలో ఎదురయ్యే మోసం ఇంతా అంతా కాదు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న గ్రామీణ వినియోగ దారులు నిత్యం ఏదో ఒక రూపంలో వ్యాపారస్తుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల్లో కల్తీ, అధిక ధరలు వినియోగ దారుల నడ్డి విరుస్తున్నాయి. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగ ుమందులు రైతులకు శాపంగా మారాయి. బోగ స్‌ ఫైనాన్స్‌ సంస్థలు, చిట్‌ ఫండ్‌ల వల్ల వినియోగ దారులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. నాణ్యత లేని ఎలవూక్టానిక్‌ గ ృహోపకరణాలే కాకుండా తూకాల్లో మోసాలు వినియోగ దారులను భాదిస్తున్నాయి. రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు రోజురోజుకు పెరుగ ుతున్న ధరలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బియ్యం, పప్పు, ఉప్పు, పంచదార, చింతపండు, నూనె, పాలు, కిరోసిన్‌, గ్యాస్‌, పెట్రోల్‌ ఒక్కటేంటి.. ఏ సరుకు ధర ...