Skip to main content

అతని వ్యాఖ్యానం.. అంతర్జాతీయం - Adilabad Comentrator





అతను ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. బడిలో పిల్లల కు   పాఠాలు బోధిస్తాడు.. అయితే ఆ మాస్టారుకు  క్రికెట్‌ పిచ్చి.. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే.. ఖాళీ సమయంలో ఎక్కడ మ్యాచ్‌ జరిగితే అక్కడే వాలిపోతాడు. వ్యాఖ్యాత (కామెంటేటర్‌)గా అవతారమెత్తుతాడు. తన వ్యాఖ్యానంతో అందరినీ అలరిస్తాడు. ఇలా అంతర్జాతీయ స్థాయిలో వ్యాఖ్యాతగా రాణించి అందరి మన్ననలు అందుకుంటున్నాడు జబాడె రవి.





నార్నూర్‌ మండలంలోని తాడిహత్నూర్‌ గ్రామాఁకి చెందిన జవాడె రవికి క్రికెట్‌ వ్యాఖ్యానం అంటే ఎంతో ఇష్టం. ఆర్థిక పరిస్థితుల కారణంగా దాఁకి దూరంగా ూన్నాడు. కష్టపడి చదివి ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించాడు. జిల్లా కేంద్రంలోని  ఆర్‌పీఎల్‌ పాఠశాలలోఉపాధ్యాయుడిగా పని  చేస్తున్నాడు. టీచర్స్‌ కాలనీలో ఁవాసముంటున్నాడు. అయితే క్రికెట్‌ వ్యాఖ్యాత కావాలన్న కోరిక అలాగే ూండిపోయింది. దీంతో తన కలను సాకారం చేసుకోవడాఁకి ప్రయత్నం మొదలుపెట్టాడు. ఓ వైపు పిల్లలఁ పాఠాలు బోధిస్తూనే కామంటేటర్‌గా ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. ఆదిలాబాద్‌ పట్టణంలో, జిల్లాలో ఎక్కడైనా గాఁ క్రికెట్‌ పోటీలు జరుగుతున్నాయంటే  అక్కడ వాలిపోయి వ్యాఖ్యానం మొదలుపెడతాడు. దీంతో మెల్లమెల్లగా ఇతఁ గురించి అందరికీ తెలిసిపోయింది. ఎంత పెద్ద  ట్రోఫి అయినా సరే ఈ మాస్టర్‌ఁ వెంటనే కామెంటర్‌గా చేయమఁ ఆహ్వానం పంపిస్తారు. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు అతను కామెంటరీ చేస్తున్న సమయంలో ప్ష్రేఁలు మంత్రముగ్దులు అయిపోవాల్సిందే. అంతేకాదు మైదానంలో ఉన్న క్రికెట్‌ ప్లేయర్స్‌ఁ తన కామెంటరీ ద్వారా ఉత్తేజ పరుస్తాడు.కామెంటరీలో తనదైన శైలిలో రాణిస్తూ అందరితో శభాష్‌ అఁపించుఁంటున్నాడు జబాడే రవి. ఇతఁ కామెంటరీకి మంచి గుర్తింపు రావడంతో సంవత్సరాఁకి ఒక సారి హైదరాబాద్‌ జరిగే 'స్టార్స్‌ క్రికెట్‌' లో కామెంటరీగా చేయాలఁ ఆహ్వానం అందింది. ఎల్‌బీ స్టేడియంలో వేలాది మంది క్రికెట్‌ ప్రేక్షఁలను తన కామెంటరీతో అబ్బురపరిచి అందరి దృష్టి  ఆకర్షించాడు రవి. పలువురు సినీ ప్రముఖులు ఇతఁ కామెంటరీకి కితాబు ఇచ్చారు. హోంమంత్రి నాయిఁ నర్సింహహారెడ్డి, ఎంపీ కవిత ప్రశంసాపత్రం అందించి అభినందించారు. అంతేకాదు శ్రీలంకలో జరిగిన అండర్‌-19 వన్డే మ్యాచ్‌లఁ కామెంటరీగా చేయాలఁ పిలుపు వచ్చింది. శ్రీలంకఁ వెళ్లి ఆ మ్యాచ్‌లో కామెంటరీ చేసి పలువురి దృష్టిఁ ఆకర్షించాడు రవి. వరుసగా మహారాష్ట్రలోఁ ముంబయి, నాగ్‌పూర్‌, నాదేండ్‌ వంటి ప్రాంతాల్లో జరిగే క్రికెట్‌ మ్యాచ్‌లలో కూడా కామెంటరీ చేస్తుంటాడు. రవి ఇప్పటి వరఁ సుమారు 300 పై చిలుఁ మ్యాచుల్లో కామెంటరీ చేశాడు.



Comments

Popular posts from this blog

మహిళ ఒక చైతన్య దీప్తి..- కవిత - Womens Day poetry

మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...

ద‌ర్జా‌లేని ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం - National Tailors Day

సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నతస్థానం అలంకరించే అమాత్యు లు, అధికారులు, సినీ కళాకారుల వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. కానీ వారి నుంచి దర్జీలు ఆర్జించగలిగేది ప్రశంసలు మాత్రమే. దర్జీలకు వయస్సు మళ్లిన తర్వాత బతుకు బరువు కావడంతోపాటు సానుభూతి మాత్రం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాలెన్ని మారినా ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితాలు దర్జాకు దూరం అవుతున్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్‌ షోరూంల ఏర్పాటుతో టైలర్స్‌ ఆర్థికాభివృద్ధికి దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్‌తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వేలకుపైగా స్త్రీ, పురుషులు, యువత టైలరింగ్‌నే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కార్పొరేట్‌ పోటీ.. ఫ్యాషన్‌పై యువత మోజు.. నేడు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్‌ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్‌ రంగం విస్తరించింది. టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు, షాట్‌లు రకరకాల దుస...

ప్రపంచ వినియోగదారుల దినోత్సవం - World Consumer Rights Day - కల్తీ.. దోపీడీ!

రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు.. కల్తీ అవుతున్న సరుకులు.. తూకంలోనూ మోసాలు.. హైటెక్‌ ట్రిక్కులతో జిమ్మిక్కులు.... ఇలా నిత్యావసరాల విషయంలో వినియోగ దారులు నిత్యం దగా పడుతున్నారు. కండ్లెదుటే జరిగే కనికట్టును కనిపెట్టలేక జేబులు ఖా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సరుకుల ధరలకు అడ్డూ అదుపన్నదే లేకుండాపోయింది. కొనుగోండ్లలో ఎదురయ్యే మోసం ఇంతా అంతా కాదు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న గ్రామీణ వినియోగ దారులు నిత్యం ఏదో ఒక రూపంలో వ్యాపారస్తుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల్లో కల్తీ, అధిక ధరలు వినియోగ దారుల నడ్డి విరుస్తున్నాయి. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగ ుమందులు రైతులకు శాపంగా మారాయి. బోగ స్‌ ఫైనాన్స్‌ సంస్థలు, చిట్‌ ఫండ్‌ల వల్ల వినియోగ దారులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. నాణ్యత లేని ఎలవూక్టానిక్‌ గ ృహోపకరణాలే కాకుండా తూకాల్లో మోసాలు వినియోగ దారులను భాదిస్తున్నాయి. రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు రోజురోజుకు పెరుగ ుతున్న ధరలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బియ్యం, పప్పు, ఉప్పు, పంచదార, చింతపండు, నూనె, పాలు, కిరోసిన్‌, గ్యాస్‌, పెట్రోల్‌ ఒక్కటేంటి.. ఏ సరుకు ధర ...