Skip to main content

నిమిషం ఆలస్యం.. పరీక్షకు దూరం


1 నుంచి ఇంటర్‌ పరీక్షలు


ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి
పరీక్షలు ప్రారంభం కానుండగా.. కేంద్రాల్లో సౌకర్యాల కల్పనలో ఇంటర్‌ బోర్డు
అధికారులు నిమగ ్నమయ్యారు. నిమిషం ఆలస్యమైతే పరీక్షా కేంద్రంలోకి
అనుమతి నిరాకరించనున్నారు. ూమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 56,655 మంది
విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 90 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ూదయం 9 గ ంటల నుంచి 12 గ ంటల వరకు పరీక్ష ూంటుంది.



ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు
నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షా
కేంద్రాల్లో అన్ని రకాల వసతులు కల్పించినట్టు అధికారులు తెలిపారు. ఉ
దయం 9 గ ంటల నుంచి మధ్యాహ్నం 12 గ ంటల వరకు పరీక్షలను
నిర్వహించనున్నారు. మార్చి 9నఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగ నున్న ద
ష్ట్యా ఆ రోజు జరుగాల్సిన పరీక్షను 19వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజు
గ ణితం పేపర్‌-2బీ, జంతుశాస్త్రం-2, చరిత్ర-2 పేపర్లకు పరీక్షను
నిర్వహించాల్సి ఉండగా.. వాటిని 19వ తేదీన నిర్వహించనున్నారు.

నిమిషం ఆలస్యమైనా ఇంటికే..
నిర్ణీత సమయానికంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ
పరీక్షకు అనుమతించరు. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులు ప్రవేశించిన తర్వాత
పరీక్ష సమయం పూర్తయ్యేవరకు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికెళ్లడాన్ని
అనుమతించరు. ప్రశ్నాపత్రాలిచ్చినప్పుడే విద్యార్థి హాల్‌టికెట్లను ఇన్విజిలెటర్లు
తీసుకుంటారు. తిరిగి జవాబు పత్రాన్ని ఇన్విజిలెటర్‌కు ఇచ్చినప్పుడే
హాల్‌టికెట్‌ను విద్యార్థులకిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరీక్ష
కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను కూడా పూర్తిగా నిషేధించారు.

వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు
ఈ ఏడాది ఇంటర్‌ బోర్డుఅధికారులు వెబ్‌సైట్‌లో కూడా హాల్‌ టికెట్లు
అందుబాటులో ూంచారు. దీంతో ఫీజు కట్టలేదని, హాజరుశాతం తక్కువగా ఉ
ందని కళాశాలల వేధింపులు తగ ు్గతాయని భావిస్తున్నారు. వెబ్‌సైట్‌లో
అందుబాటులో ఉన్న హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షకు
హాజరుకావచ్చని అధికారులు చెబుతున్నారు. ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ వెబ్‌సైట్‌
%షషష.్‌రపఱవ.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ%లో సంప్రదించి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌
చేసుకోవచ్చని.. హాల్‌టికెట్‌పై ప్రిన్సిపల్‌ సంతకం లేకపోయినా.. కాలేజీ
స్టాంప్‌లు వేయకపోయినా విద్యార్థి వివరాలు, ఫొటోతో సరితూగితే ఆయా
విద్యార్థిని పరీక్షకు అనుమతిస్తామని చెబుతున్నారు.

144 సెక్షన్‌.. జీపీఎస్‌ నిఘా
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయడంతో పాటు, హైటెక్‌
కాపీయింగ్‌ను నివారించడానికి సెంటర్లపై గ్లోబల్‌ పొజిషన్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌)
నిఘాను ఉంచనున్నారు. నిఘాలో భాగ ంగా ప్రతీ సెంటర్‌లో 3 నుంచి 5
మంది వరకు పోలీసు సిబ్బందిని నియమించనున్నారు. ఆయా సెంటర్ల
సమీపంలోని 500 గ జాల మేర ఫోన్లు, ఎస్సెమ్మెస్‌, ఎమ్మెమ్మెస్‌, పిక్చర్‌
మెసేజ్‌లను సైతం రికార్డు చేయనున్నారు.

Comments

Popular posts from this blog

మహిళ ఒక చైతన్య దీప్తి..- కవిత - Womens Day poetry

మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...

ద‌ర్జా‌లేని ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం - National Tailors Day

సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నతస్థానం అలంకరించే అమాత్యు లు, అధికారులు, సినీ కళాకారుల వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. కానీ వారి నుంచి దర్జీలు ఆర్జించగలిగేది ప్రశంసలు మాత్రమే. దర్జీలకు వయస్సు మళ్లిన తర్వాత బతుకు బరువు కావడంతోపాటు సానుభూతి మాత్రం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాలెన్ని మారినా ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితాలు దర్జాకు దూరం అవుతున్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్‌ షోరూంల ఏర్పాటుతో టైలర్స్‌ ఆర్థికాభివృద్ధికి దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్‌తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వేలకుపైగా స్త్రీ, పురుషులు, యువత టైలరింగ్‌నే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కార్పొరేట్‌ పోటీ.. ఫ్యాషన్‌పై యువత మోజు.. నేడు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్‌ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్‌ రంగం విస్తరించింది. టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు, షాట్‌లు రకరకాల దుస...

ప్రపంచ వినియోగదారుల దినోత్సవం - World Consumer Rights Day - కల్తీ.. దోపీడీ!

రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు.. కల్తీ అవుతున్న సరుకులు.. తూకంలోనూ మోసాలు.. హైటెక్‌ ట్రిక్కులతో జిమ్మిక్కులు.... ఇలా నిత్యావసరాల విషయంలో వినియోగ దారులు నిత్యం దగా పడుతున్నారు. కండ్లెదుటే జరిగే కనికట్టును కనిపెట్టలేక జేబులు ఖా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సరుకుల ధరలకు అడ్డూ అదుపన్నదే లేకుండాపోయింది. కొనుగోండ్లలో ఎదురయ్యే మోసం ఇంతా అంతా కాదు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న గ్రామీణ వినియోగ దారులు నిత్యం ఏదో ఒక రూపంలో వ్యాపారస్తుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల్లో కల్తీ, అధిక ధరలు వినియోగ దారుల నడ్డి విరుస్తున్నాయి. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగ ుమందులు రైతులకు శాపంగా మారాయి. బోగ స్‌ ఫైనాన్స్‌ సంస్థలు, చిట్‌ ఫండ్‌ల వల్ల వినియోగ దారులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. నాణ్యత లేని ఎలవూక్టానిక్‌ గ ృహోపకరణాలే కాకుండా తూకాల్లో మోసాలు వినియోగ దారులను భాదిస్తున్నాయి. రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు రోజురోజుకు పెరుగ ుతున్న ధరలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బియ్యం, పప్పు, ఉప్పు, పంచదార, చింతపండు, నూనె, పాలు, కిరోసిన్‌, గ్యాస్‌, పెట్రోల్‌ ఒక్కటేంటి.. ఏ సరుకు ధర ...