తల్లిదండ్రుపై ‘పుస్తక’ భారం
13 శాతం పెరగనున్న ధరు
క్షలాది కఁటుంబాకఁ పెరగనున్న విద్యాఖర్చు
ప్రయివేటు పాఠశాల్లో చదివిస్తూ ఇప్పటికే ఆర్థిక ఇబ్బందు ఎదుర్కొంటున్న విద్యార్థు తల్లిదండ్రుపై మరో భారం పడనుంది. 2017`18 విద్యాసంవత్సరాఁకి పుస్తకా ధర పెంపునకఁ ప్రభుత్వం అనుమతివ్వడంతో విద్యా ఖర్చు పెరగనుంది. కాగితం ధర పెరగడం, నాణ్యత పెంపునకఁ తీసుకఁన్న చర్య వ్ల ధర పెంపు తప్పడంలేదఁ సంబంధిత వర్గాు పేర్కొంటున్నాయి. ఈ చర్యతో పేద, మధ్యతరగతి కఁటుంబాపై ఆర్థిక భారం పెరగనుంది. గతేడాది కంటే 13 శాతం ధరు పెరగనున్నట్టు తొస్తోంది.
నవతెంగాణ ` ఆదిలాబాద్ టౌన్
ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థుకఁ విద్యాశాఖ పాఠ్యపుస్తకాను ఉచితంగా అందచేస్తోంది. గుర్తింపు పొందిన పాఠశాల్లో చదివే విద్యార్థు మాత్రం బహిరంగ విపణిలో కొనుగోు చేయాలి. ఈ పుస్తకా అమ్మకా బాధ్యతను టెండర్ల ద్వారా ఎంపిక చేసిన సంస్థకఁ విద్యాశాఖ అప్పగిస్తోంది. ప్రయివేటు పాఠశాల్లోనూ ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాను అందించాఁ ఁర్ణయించిన సర్కారు మళ్లీ వాయిదా వేసింది. పుస్తకా ధరు కూడా పెంచేందుకఁ అవకాశమివ్వటంతో ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమం లేక అప్పుసప్పు చేసి ప్రయివేటు పాఠశాలకఁ ప్లిను పంపిస్తున్న తల్లిదండ్రుకఁ మరింత భారం కానుంది. ఈసారి మార్చిలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నందున ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఏడాదికి రూ. 10 నుంచి రూ. 50 వే వరకఁ ప్రయివేటు విద్యాసంస్థు ముకఁ్క పిండి మరీ ఫీజు వసూు చేస్తున్నాయి. ఇప్పుడు పుస్తకా ధరు కూడా భారం కానున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాల్లో చదువుతున్న విద్యార్థుకఁ వచ్చే 2017-18 విద్యా సంవత్సరాఁకి ప్రభుత్వం ముద్రించే పుస్తకాలే సరఫరా చేస్తామఁ సర్కారు ప్రకటించగా, ప్రయివేటు పాఠశాలు వ్యతిరేకించాయి. ఇప్పటికే 2017-18 సంవత్సరాఁకి అవసరమైన పాఠ్య పుస్తకా ముద్రణ కోసం ఁధు వెచ్చించామఁ, ప్రభుత్వం ఁర్ణయంతో తాము తీవ్రంగా నష్టపోతామఁ తీవ్ర ఒత్తిడి తేవటంతో వెనకఁ్క తీసుకఁన్నట్టు తొస్తోంది. ప్రయివేటు విద్యాసంస్థ యజమాన్యాు విద్యార్థుకఁ ఒకటి నుంచి 5వ తరగతి వరకఁ అందించే పుస్తకా ధరు 13 శాతం వరకఁ పెంచుకఁఁ విక్రయించుకఁనేందుకఁ అవకాశం ఇవ్వటంతో తల్లిదండ్రుకఁ ఆందోళనకఁ గురవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వే ప్రయివేటు పాఠశాల ఉండగా వాటిలో ఒకటి నుంచి 5వ తరగతి వరకఁ క్ష మందికి పైగా విద్యార్థు ఉన్నారు. వీరిపై కోట్లాది రూపాయ అదనపు భారం పుస్తక ధర రూపంలో పడనుంది.
పరిమితికి మించి పాఠ్యాంశాు
ప్రభుత్వ పాఠశాల్లో ఒకటి నుంచి 5వ తరగతి వరకఁ విద్యార్థు సంగ్రహణ శక్తి, వారి ఆలోచన విధానం తదితరాను దృష్టిలో ఉంచుకఁఁ పాఠ్య పుస్తకాను ప్రభుత్వం తయారు చేస్తుంది. ప్రయివేటు విద్యాసంస్థు అలా కాకఁండా విద్యార్థు సంగ్రహణ శక్తికి మించి పాఠ్యాంశాు ఉండేలా పుస్తకాను ప్రచురిస్తున్నాయి. అధిక ధరకఁ విద్యార్థుకఁ అంటగట్టి సొమ్ము చేసుకఁంటున్నాయి. సాధారణంగా ప్రాథమిక తరగతుకఁ తొగు, ఆంగ్లం, గణితం, పరిసరా విజ్ఞానం నాుగు పాఠ్యపుస్తకాతోపాటు 8 రాత పుస్తకాు ఉండాలి. కానీ ప్రయివేటు పాఠశాల్లో ఆంగ్లం, తొగు, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, జనరల్ నాలెడ్జి, కంప్యూటర్ ప్రోగ్రాం పేరుతో 16 వరకఁ పాఠ్య పుస్తకాు, అంశా వారీగా 35 వరకఁ రాత పుస్తకాు, ఇంటిపఁ పేరుతో మరో 7 రాత పుస్తకాు ప్రయివేటు పాఠశాల యాజమాన్యాు విద్యార్థుకఁ అంటగడుగుతున్నాయి. పుస్తకాకే రూ. 1000 నుంచి రూ. 3000 వరకఁ వసూు చేస్తున్నాయి. పైన పేర్కొన్న పుస్తకాల్లో చాలావరకఁ ఒకటి నుంచి 5వ తరగతి వరకఁ చదివే విద్యార్థుకఁ అవసరం లేఁవేనఁ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయు అంటున్నారు.
వే రూపాయు పుస్తకాకే..
ప్రయివేటు పాఠశాల్లో ప్రభుత్వ ఁర్దేశిత సిబస్ కాకఁండా.. ప్రయివేటు పబ్లిషర్లు ముద్రించి పంపిణీ చేసే పుస్తకాను అము చేయడం వ్ల వాటికి తల్లిదండ్రు వే రూపాయు చెల్లించాల్సి వస్తోంది. అలాకాకఁండా ప్రయివేటు పాఠశాల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకఁ ప్రభుత్వ ఁర్దేశిత సిబస్తో కూడిన పాఠ్య పుస్తకాను అము చేస్తే ఒక్కో పుస్తకా సెట్కఁ సగటున రూ.220 లోపు ఖర్చు కానుంది. నోట్బుక్తో కుపుకొఁ రూ.500 వరకఁ అవుతోంది. ప్రయివేటు పబ్లిషర్ల పుస్తకాను అము చేస్తే ఒక్కో విద్యార్థి పుస్తకాు, నోట్బుక్కఁ రూ.వేయి నుంచి రూ.3 వే వరకఁ వెచ్చించాల్సి వస్తోంది. సాధారణ ప్రయివేటు పాఠశాల్లోనూ ప్రాథమిక తరగతు పుస్తకాు, నోట్బుక్కఁ రూ.3 వేపైనే వెచ్చించాల్సి పరిస్థితి నెకొంది. ప్రయివేటు పాఠశాల్లో ప్రభుత్వ ఁర్దేశిత సిబస్ను తప్పకఁండా అము చేయాన్న ఁబంధన విషయంలో మౌనంగా వ్యవహరించాన్న ఁర్ణయాఁకి సర్కారు వచ్చినట్టు తెలిసింది. ప్రయివేటు పబ్లిషర్లు, పాఠశాల యాజమాన్యాు కలిసి ప్రభుత్వ పెద్దపై ఒత్తిడి తేవడం వల్లే ఈ ఁర్ణయాఁకి వచ్చినట్టు సమాచారం.
కమీషన్ల కోసం..
ఁబంధన ప్రకారం ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకఁ విద్యాశాఖ ఁర్దేశిత సిబస్ పుస్తకానే విఁయోగించాలి. కానీ ప్రయివేటు యాజమాన్యాు అందుకఁ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. పబ్లిషర్లు ఇచ్చే కమీషన్ల కోసం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకఁ ప్రయివేటు పుస్తకాను విఁయోగిస్తున్నాయనే విమర్శున్నాయి. మరింత లాభం కోసం తమ పాఠశాల్లోనే విక్రయిస్తున్నాయి. పైగా ప్రభుత్వ సిబస్ కంటే ప్రయివేటు పబ్లిషర్ల పుస్తకా స్థాయి మెరుగ్గా ఉందఁ చెబుతున్నాయి. గతేడాది ఇదే వాదనను తెరపైకి తెచ్చాయి. ప్రయివేటు పబ్లిషర్ల పుస్తకా స్థాయికి అనుగుణంగా ప్రభుత్వ ఁర్దేశిత పుస్తకాను మెరుగుపరిస్తే అము చేసేందుకఁ తమకఁ అభ్యంతరం లేదఁ పేర్కొన్నాయి. మరి ఁజంగానే ప్రయివేటు పబ్లిషర్ల పుస్తకాు మెరుగ్గా ఉన్నాయా? ఉంటే వాటి స్థాయికి ప్రభుత్వ పుస్తకాను ఎందుకఁ డెవప్ చేయడం లేదనన్నది ప్రధాన ప్రశ్న. ప్రభుత్వ పాఠశాల్లోనూ ఆ స్థాయి విద్యను అందించేందుకఁ ఎందుకఁ చర్యు చేపట్టడం లేదన్న వాదన ఉంది. అయితే ఇందులో మెరుగైన బోధన, పుస్తకా స్థాయి కంటే వ్యాపార ప్రయోజనా కోసమే ప్రయివేటు పబ్లిషర్ల పుస్తకాను విఁయోగిస్తున్నారన్న ఆరోపణు ఉన్నాయి. ఇదంతా విద్యాశాఖకఁ, ప్రభుత్వాఁకి తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శు విఁపిస్తున్నాయి.
13 శాతం పెరగనున్న ధరు
క్షలాది కఁటుంబాకఁ పెరగనున్న విద్యాఖర్చు
ప్రయివేటు పాఠశాల్లో చదివిస్తూ ఇప్పటికే ఆర్థిక ఇబ్బందు ఎదుర్కొంటున్న విద్యార్థు తల్లిదండ్రుపై మరో భారం పడనుంది. 2017`18 విద్యాసంవత్సరాఁకి పుస్తకా ధర పెంపునకఁ ప్రభుత్వం అనుమతివ్వడంతో విద్యా ఖర్చు పెరగనుంది. కాగితం ధర పెరగడం, నాణ్యత పెంపునకఁ తీసుకఁన్న చర్య వ్ల ధర పెంపు తప్పడంలేదఁ సంబంధిత వర్గాు పేర్కొంటున్నాయి. ఈ చర్యతో పేద, మధ్యతరగతి కఁటుంబాపై ఆర్థిక భారం పెరగనుంది. గతేడాది కంటే 13 శాతం ధరు పెరగనున్నట్టు తొస్తోంది.
నవతెంగాణ ` ఆదిలాబాద్ టౌన్
ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థుకఁ విద్యాశాఖ పాఠ్యపుస్తకాను ఉచితంగా అందచేస్తోంది. గుర్తింపు పొందిన పాఠశాల్లో చదివే విద్యార్థు మాత్రం బహిరంగ విపణిలో కొనుగోు చేయాలి. ఈ పుస్తకా అమ్మకా బాధ్యతను టెండర్ల ద్వారా ఎంపిక చేసిన సంస్థకఁ విద్యాశాఖ అప్పగిస్తోంది. ప్రయివేటు పాఠశాల్లోనూ ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాను అందించాఁ ఁర్ణయించిన సర్కారు మళ్లీ వాయిదా వేసింది. పుస్తకా ధరు కూడా పెంచేందుకఁ అవకాశమివ్వటంతో ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమం లేక అప్పుసప్పు చేసి ప్రయివేటు పాఠశాలకఁ ప్లిను పంపిస్తున్న తల్లిదండ్రుకఁ మరింత భారం కానుంది. ఈసారి మార్చిలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నందున ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఏడాదికి రూ. 10 నుంచి రూ. 50 వే వరకఁ ప్రయివేటు విద్యాసంస్థు ముకఁ్క పిండి మరీ ఫీజు వసూు చేస్తున్నాయి. ఇప్పుడు పుస్తకా ధరు కూడా భారం కానున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాల్లో చదువుతున్న విద్యార్థుకఁ వచ్చే 2017-18 విద్యా సంవత్సరాఁకి ప్రభుత్వం ముద్రించే పుస్తకాలే సరఫరా చేస్తామఁ సర్కారు ప్రకటించగా, ప్రయివేటు పాఠశాలు వ్యతిరేకించాయి. ఇప్పటికే 2017-18 సంవత్సరాఁకి అవసరమైన పాఠ్య పుస్తకా ముద్రణ కోసం ఁధు వెచ్చించామఁ, ప్రభుత్వం ఁర్ణయంతో తాము తీవ్రంగా నష్టపోతామఁ తీవ్ర ఒత్తిడి తేవటంతో వెనకఁ్క తీసుకఁన్నట్టు తొస్తోంది. ప్రయివేటు విద్యాసంస్థ యజమాన్యాు విద్యార్థుకఁ ఒకటి నుంచి 5వ తరగతి వరకఁ అందించే పుస్తకా ధరు 13 శాతం వరకఁ పెంచుకఁఁ విక్రయించుకఁనేందుకఁ అవకాశం ఇవ్వటంతో తల్లిదండ్రుకఁ ఆందోళనకఁ గురవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వే ప్రయివేటు పాఠశాల ఉండగా వాటిలో ఒకటి నుంచి 5వ తరగతి వరకఁ క్ష మందికి పైగా విద్యార్థు ఉన్నారు. వీరిపై కోట్లాది రూపాయ అదనపు భారం పుస్తక ధర రూపంలో పడనుంది.
పరిమితికి మించి పాఠ్యాంశాు
ప్రభుత్వ పాఠశాల్లో ఒకటి నుంచి 5వ తరగతి వరకఁ విద్యార్థు సంగ్రహణ శక్తి, వారి ఆలోచన విధానం తదితరాను దృష్టిలో ఉంచుకఁఁ పాఠ్య పుస్తకాను ప్రభుత్వం తయారు చేస్తుంది. ప్రయివేటు విద్యాసంస్థు అలా కాకఁండా విద్యార్థు సంగ్రహణ శక్తికి మించి పాఠ్యాంశాు ఉండేలా పుస్తకాను ప్రచురిస్తున్నాయి. అధిక ధరకఁ విద్యార్థుకఁ అంటగట్టి సొమ్ము చేసుకఁంటున్నాయి. సాధారణంగా ప్రాథమిక తరగతుకఁ తొగు, ఆంగ్లం, గణితం, పరిసరా విజ్ఞానం నాుగు పాఠ్యపుస్తకాతోపాటు 8 రాత పుస్తకాు ఉండాలి. కానీ ప్రయివేటు పాఠశాల్లో ఆంగ్లం, తొగు, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, జనరల్ నాలెడ్జి, కంప్యూటర్ ప్రోగ్రాం పేరుతో 16 వరకఁ పాఠ్య పుస్తకాు, అంశా వారీగా 35 వరకఁ రాత పుస్తకాు, ఇంటిపఁ పేరుతో మరో 7 రాత పుస్తకాు ప్రయివేటు పాఠశాల యాజమాన్యాు విద్యార్థుకఁ అంటగడుగుతున్నాయి. పుస్తకాకే రూ. 1000 నుంచి రూ. 3000 వరకఁ వసూు చేస్తున్నాయి. పైన పేర్కొన్న పుస్తకాల్లో చాలావరకఁ ఒకటి నుంచి 5వ తరగతి వరకఁ చదివే విద్యార్థుకఁ అవసరం లేఁవేనఁ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయు అంటున్నారు.
వే రూపాయు పుస్తకాకే..
ప్రయివేటు పాఠశాల్లో ప్రభుత్వ ఁర్దేశిత సిబస్ కాకఁండా.. ప్రయివేటు పబ్లిషర్లు ముద్రించి పంపిణీ చేసే పుస్తకాను అము చేయడం వ్ల వాటికి తల్లిదండ్రు వే రూపాయు చెల్లించాల్సి వస్తోంది. అలాకాకఁండా ప్రయివేటు పాఠశాల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకఁ ప్రభుత్వ ఁర్దేశిత సిబస్తో కూడిన పాఠ్య పుస్తకాను అము చేస్తే ఒక్కో పుస్తకా సెట్కఁ సగటున రూ.220 లోపు ఖర్చు కానుంది. నోట్బుక్తో కుపుకొఁ రూ.500 వరకఁ అవుతోంది. ప్రయివేటు పబ్లిషర్ల పుస్తకాను అము చేస్తే ఒక్కో విద్యార్థి పుస్తకాు, నోట్బుక్కఁ రూ.వేయి నుంచి రూ.3 వే వరకఁ వెచ్చించాల్సి వస్తోంది. సాధారణ ప్రయివేటు పాఠశాల్లోనూ ప్రాథమిక తరగతు పుస్తకాు, నోట్బుక్కఁ రూ.3 వేపైనే వెచ్చించాల్సి పరిస్థితి నెకొంది. ప్రయివేటు పాఠశాల్లో ప్రభుత్వ ఁర్దేశిత సిబస్ను తప్పకఁండా అము చేయాన్న ఁబంధన విషయంలో మౌనంగా వ్యవహరించాన్న ఁర్ణయాఁకి సర్కారు వచ్చినట్టు తెలిసింది. ప్రయివేటు పబ్లిషర్లు, పాఠశాల యాజమాన్యాు కలిసి ప్రభుత్వ పెద్దపై ఒత్తిడి తేవడం వల్లే ఈ ఁర్ణయాఁకి వచ్చినట్టు సమాచారం.
కమీషన్ల కోసం..
ఁబంధన ప్రకారం ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకఁ విద్యాశాఖ ఁర్దేశిత సిబస్ పుస్తకానే విఁయోగించాలి. కానీ ప్రయివేటు యాజమాన్యాు అందుకఁ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. పబ్లిషర్లు ఇచ్చే కమీషన్ల కోసం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకఁ ప్రయివేటు పుస్తకాను విఁయోగిస్తున్నాయనే విమర్శున్నాయి. మరింత లాభం కోసం తమ పాఠశాల్లోనే విక్రయిస్తున్నాయి. పైగా ప్రభుత్వ సిబస్ కంటే ప్రయివేటు పబ్లిషర్ల పుస్తకా స్థాయి మెరుగ్గా ఉందఁ చెబుతున్నాయి. గతేడాది ఇదే వాదనను తెరపైకి తెచ్చాయి. ప్రయివేటు పబ్లిషర్ల పుస్తకా స్థాయికి అనుగుణంగా ప్రభుత్వ ఁర్దేశిత పుస్తకాను మెరుగుపరిస్తే అము చేసేందుకఁ తమకఁ అభ్యంతరం లేదఁ పేర్కొన్నాయి. మరి ఁజంగానే ప్రయివేటు పబ్లిషర్ల పుస్తకాు మెరుగ్గా ఉన్నాయా? ఉంటే వాటి స్థాయికి ప్రభుత్వ పుస్తకాను ఎందుకఁ డెవప్ చేయడం లేదనన్నది ప్రధాన ప్రశ్న. ప్రభుత్వ పాఠశాల్లోనూ ఆ స్థాయి విద్యను అందించేందుకఁ ఎందుకఁ చర్యు చేపట్టడం లేదన్న వాదన ఉంది. అయితే ఇందులో మెరుగైన బోధన, పుస్తకా స్థాయి కంటే వ్యాపార ప్రయోజనా కోసమే ప్రయివేటు పబ్లిషర్ల పుస్తకాను విఁయోగిస్తున్నారన్న ఆరోపణు ఉన్నాయి. ఇదంతా విద్యాశాఖకఁ, ప్రభుత్వాఁకి తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శు విఁపిస్తున్నాయి.
Comments
Post a Comment